రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సన్ రైజ్ హాస్పటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ (గుండె సంబంధిత చికిత్స విభాగం) ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య సదుపాయాలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now